Soumya Swaminathan: తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో అవార్డు వస్తే ఆయన కూడా ఎంతో సంతోషించేవారని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. తన తండ్రి ఎన్నడు కూడా అవార్డుల కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎదురుచూడలేదని ఆమె తెల�
కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియా నయానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్ర�
పరిపాలన సౌలభ్యం, పరికరాలు, విభాగాలు డూప్లికేషన్ను నివారించడం, అనవసర ఖర్చులను నివారించడం కోసం అన్ని టీటీడీ దవాఖానాలను స్విమ్స్ పరిధిలోకి తీసుకురావాలని స్విమ్స్ యూనివర్సిటీ చైర్మన్, ఛాన్సలర్ వైవీ స
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడం వల్ల ఇండియాలో వైద్య సేవలకు అకస్మాత్తుగా డిమాండ్ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా వేగంగా ఒమిక్రాన్ వ�
Corona Vaccine : శుక్రవారం ఒక్క రోజులోనే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్లో ఇప్పటి వరకు...
Soumya Swaminathan: అన్ని దేశాల్లో జనం ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్టు సౌమ్యాస్వామినాథన్ చెప్పారు.
జెనీనా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఎవరూ తమకు నచ్చిన రీతిలో వ్యాక�
4-5 వారాల్లో కొవాగ్జిన్పై నిర్ణయం సౌమ్యా స్వామినాథన్ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 10: కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మదించలేదని, చాలా దేశాల్లో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహె�
మహమ్మారి ముప్పు తగ్గలేదు | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని
జెనీవా: మార్కెట్లో వేరువేరు కంపెనీల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు డోసులు ఒక కంపెనీ టీకా వేసుకుంటున్నారు. అయితే ఒకవేళ రెండు వేరువేరు కంపెనీల టీకాలను తీసుకుంటే ఎలా ఉంటు
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడం వల్ల సుమారు 91 దేశాలు కొత్త కరోనా వేరియంట్లతో ఇబ్బందిపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. పుణెలోన�