అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55)ను కుమారుడు రాంబాబు దాడి చేసిన చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ
సుల్తాన్బజార్ : అర్ధరాత్రి సమయంలో వ్యాయామం ఏంటని అడిగిన పాపానికి నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని సైకోగా మారిన కొడుకు అతి దారుణంగా హతమార్చిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు�
Crime News | ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఒక ఇంజనీరు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉన్న 76 ఏళ్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం, అప్పులు అతనికి సమస్యలుగా మారాయి. ఉద్యోగం కోల్పోవడంతో ఎలా బతకాలో తెలియలేదు.
Crime News | మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని హతమార్చాడో తనయుడు. ఈ ఘోరం మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. సచిన్ కుల్తే (31) అనే వ్యక్తి మద్యానికి