చెప్పింది చాలు.. ఎంత సేపు చెప్తావు.. త్వరగా చెప్పేయ్.. ఏముంటదండ్ల.. ఇంతే కదా!’ ఇదీ పోక్సో కేసులో వాంగ్మూలం సేకరిస్తుండగా బాధితురాలితో పోలీసులు అన్న వెటకారపు మాటలు.
కేంద్ర మంత్రి బండిసంజయ్ కొడుకు భగీరథ్ దుర్మార్గానికి బలైపోయిన బాలిక ఆర్తనాదాలు మోదీకి వినిపించలేదా అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రధాని మోదీ
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ సుద్దపూసేం కాదు.. హనీట్రాప్ చేయడానికి జేమ్స్బాండ్ 007 అంతకన్నా కాదు.. అతడు ఖైదీ నంబర్ 786 అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సం