ఎక్సైజ్శాఖలో బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వారంలోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని, అనంతరం ఇతర హోదాల్లోని అధికా�
వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూత్రధారులకు సహకరించిన ముగ్గురి అరెస్టు ‘అకాడమీ నిధుల గోల్మాల్’ దర్యాప్తులో వేగం హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హిమాయత్నగర్లోని తెలుగు అకాడమీ నిధుల కుం