వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూత్రధారులకు సహకరించిన ముగ్గురి అరెస్టు ‘అకాడమీ నిధుల గోల్మాల్’ దర్యాప్తులో వేగం హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హిమాయత్నగర్లోని తెలుగు అకాడమీ నిధుల కుం