తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
శీతాకాల విడిది కోసం ఈ నెల 26న హైదరాబాద్కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
భారీ ఎత్తున ఫ్రీడం ర్యాలీలు పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు గోల్కొండలో పంద్రాగస్టు రిహార్సల్స్ హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శ�