ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
Missed Call | ఆ రోజు ఉదయం 11.50 గంటలకు తన మొబైల్ ఫోన్కు ఒక మిస్డ్ కాల్ వచ్చిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఆ నంబర్కు తాను తిరిగి కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్గా వచ్చిందని చెప్పింది. తమకు నలుగురు పిల్లలని, �
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా