రైతులు పంటల సాగు ముందు భూసార పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే అధిక అధిక దిగుబడులను సాధించవచ్చని ఏఈఓ రవితేజ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలోనీ వ్యవసాయ భూముల్లోన
నకిరేకల్ పరిధిలోని రైతులందరూ భూసార పరీక్ష యంత్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి నాబార్డు తెలంగాణ సహకార�
కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడంతోపాటు సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కో సం, నేల జీవ శక్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉంది.
అన్నదాతలు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. వ్యవసాయాధికారులు ఇచ్చే భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు మంచి పంటదిగుబడులు సాధిస్తారు.