సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విద్�
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో గురు
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు నేడు (శనివారం) తనిఖీలు నిర్వహించన
గురుకులాల గేట్లకు తాళాలు వెక్కిరించాయి. సోమవారం తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కేజీబీవీల్లో వసతుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్, విద్యార్థి సంఘం నాయకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. ద
సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ,ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్కారు గురుకులాలను గాలికి వదిలివేయడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి బీఆర్ఎస్ �