చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో భాగంగా 2024 నుండి 2025 వరకు సుమారు రూ.5 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ అధికారుల ఆధ్వర్య
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
జిల్లాలో సోషల్ ఆడిట్ పేరు వింటేనే సంబంధిత ఉద్యోగులు జంకుతున్నారు. ఆడిట్ నిర్వహిస్తే ఈజీఎస్ పనుల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఏ మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించినా తప్పనిసర�
Social Audit | ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగకుండా, జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామని డీఆర్డీవో ఏపీడి వామన్ రావు అన్నారు.
నగరంలో నాలా పూడికతీత పనులు నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకునేందుకు సరిల్ వారీగా నాలాల విభాగాలను నిర్�