హైదరాబాద్లో రాత్రి, పగలు తేడా లేకుండా సెల్ఫోన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు. నాలుగు నెలల కిందట గుడిమల్కాపూర్, వారం రోజుల కిందట సికింద్రాబాద్లో.. ఇద్
రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్దత్, చక్రవర్తి గుమ్మ�
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్