ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ(ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో �
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా ప
జనవరి 19 : పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ఈ నెల 29న ఎన్నుకోనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారికంగా ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేసి, 29న ఎన్�
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లఎన్నికలు 29న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 26వేలకు పైగా బడుల్లో కొత్త ఎస్ఎంసీలు కొల�