సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దమ్మక్క ల
గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారని, వారికి వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో లావాదేవీలో పాయింట్ 5 లేక �
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు రెండేళ్లుగా ప్రోత్సాహమిస్తున్నది. సంఘానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి, ప్రధానంగా నిత్యావసర వస్త�
జనగామ : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్లకు నిధులు అందే విధంగా చూస్తామన్నాని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన పలువురికి డీసీసీబీ వివిధ పరిశ�