రాష్ట్రంలో కుక్కల దాడిలో పసిప్రాణాలు రాలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని రాయపోల్కు చెందిన శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) నెల రోజుల క్రితం వీధికుక్
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడు�
రహదారిపై గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనపై గుత్తేదారుతో సహా ముగ్గురిపై నిర్లక్ష్యం, బాలకార్మ�
ఆడుకుంటూ వెళ్లి చేదబావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. ఎస్సై జానీబాషా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నోవెల్ బాగెల్-రజిని బాగెల్ దంపతులు బతుకుదెరువు కో�
మాదన్నపేట : ప్రమాదవశాత్తు బాలుడు పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి మృత్యువాత పడిన సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుర్మగూడ డివిజన్ మాదన్పనేట చంద�
కొండాపూర్ : ఆడుకుంటానని ఇంటినుండి బయటకు వెళ్ళిన బాలుడు సంపులో పడి మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు శోక సంద్రంలో మునిగారు. ఈ సంఘటన బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ క�