సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సో�
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవిష్కరణ విమానయాన సంస్థలకు వరంగా మారింది. యాగం, పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంతోపాటు సీఎం కేసీఆర్ను కలిసి మద్దతు ప్రకటించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి నాయకులు ప
పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్నంత పనీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలనూ కల్పించడం లేదని స్పష్టమవుతున్�
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�