Smriti Irani | దేశంలో పేదల ఆకలి కేకలను బయటపెట్టిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఏదో 3 వేల మందికి ఫోన్ చేసి ‘మీకు అకలిగా ఉన్నదా’ అని ప్రశ్నిం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత అజిత్ పవార్
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
Uddhav Thackeray | మేఘాలయలో ఇప్పుడు ఎవరి బూట్లు ఎవరు నాకుతున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని సూటిగా ప్రశ్నించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును కోల్పోయిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ
ముంబై: కేంద్ర ప్రభుత్వం ‘రాజకీయ ఆట’లో భాగంగానే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిందని శివసేన విమర్శించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పును ప్రజలు కోరనప్పటిక
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని �