మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండు, మూడు సార్లు విజయం సాధిస్తే.. చొప్పదండిలో మాత్రం అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతున్నది. 24 ఏండ్లుగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రజా
మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఇప్పటివరకు 136 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 230 స్థానాలకు గాను మరో 94 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైనట్టు తెలిసిం�
2001కి ముందు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఏ ఉద్యమమూ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.