ధర్మసాగర్ మండ లం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి యత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించా రు
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతం లో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులతోపాటు పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్కౌంట�
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది
YCP Leader Roja | తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ జడ్జితో సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.
సన్న బియ్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. సన్న బియ్యం కుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స�