వస్త్ర పరిశ్రమకు చేయూతనిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు మాటలు నీటి మూటలే అయ్యాయి. సబ్సిడీపై నూలు అందిస్తామని ఎన్నో గొప్పలు చెప్పి వేములవాడలో ఏర్పాటు చేసిన యారన్ బ్యాంకులో నూలు నిల్వలు మృగ్యమయ్యాయ�
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలని రాష్ట్ర హైండ్లూం టెక్స్టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆకాంక్షించారు. ప్రభు త్వ ఆర్డర్లు లేకున్నా పరిశ్రమ