గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మండలంలోని సీతారాం నాయక్ తండాలో దూమ నాయక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువత మార్పు- సత్ కార్యాచరణ’ �
ప్రజాపాలన వేడుకలో ప్రొటోకాల్ పాటించని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ, కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు గు రువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి �