బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తున్నాయని సీపీఐ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు చెందిన అధికారి నర్సింగ్ కలెక్టరేట్ లిఫ్ట్లో చిక్కుకుని గంటన్నరపాటు తీవ్ర �
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ