గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామ
Registration Department: తమిళనాడులోని రిజిస్ట్రేషన్ శాఖకు బుధవారం ఒక్క రోజే 180 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, దాని వల్ల ఆ ఆదాయం వచ్చినట్లు తమిళ�
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ నెల 20న 3.7 కోట్ల కరోనా కేసులు అంచనా వేయగా అధికారికంగా మాత్రం 3,049 కేసుల
తిరువనంతపురం: కేరళలో ఒక్క రోజులోనే కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. ఆదివారం 66 కరోనా మరణాలు నమోదు కాగా, సోమవారం ఈ సంఖ్య 135కు చేరింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్య
జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్ | దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నా�