ఇంట్లో పాము జొర్రితే.. చూరుకు నిప్పంటుకుంటే... దొంగల అలికిడైతే.. ఇంకేదైనా ఆపద వస్తే... సాయం చేయరమ్మని మగవాళ్ల కోసం కేకలు వేసే రోజులు పోయాయ్. ఏదో ఒకటి చేయడానికి కాదు ఏది చేయడానికైనా ఆడవాళ్లూ సిద్ధమవుతున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకునేందుకు సింగరేణి రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందం సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకు సింగరేణి సీఎండీ బలరాం సైతం ఘటనా ప్రాంతానిక�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యుల కుటుంబాలకు, జర్నలిస్టు జమీర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటు
Dahegaon | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో (Dahegaon) విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు.