దేశంలో దాదాపు 3 లక్షల మంది బొగ్గుగని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నామని, అతి త్వరలో ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నా�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది. కార్మికులకు సింగరేణి సంస్థ తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సింగరేణి యాజమాన్యం బదిలీ వర్కర్ల�