Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
Lok Sabha : 18వ లోక్సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్ర
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు
న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికం�
Parliament | పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ