పాకిస్థాన్లోని హిందూ, సిక్కు, క్రైస్తవ మైనారిటీలను ఆ దేశ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024-25 ఫెడరల్ బడ్జెట్లో వీరి కోసం కనీసం ఒక రూపాయి అయినా కేటాయించలేదు.
BRS | ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ �
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేస�
దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వ�
దేశ విభజన సమయంలో తన కుటుంబం నుండి విడిపోయిన 75 సంవత్సరాల అనంతరం కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్లో పాకిస్తాన్కు చెందిన తన ముస్లిం సోదరిని కలుసుకున్న జలంధర్కు చెందిన సిక్కు వ్యక్తి అమర్జ�
భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లఖింపూర్ ఘటనను హిందువులు, సిక్కుల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మానిన గాయాలను మళ్లీ రేపడమేన�