చండీగఢ్: ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఉద్దేశం లేదని హత్యకు గురైన కాంగ్రెస్ నేత, పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో శనివారం పోస్ట్ చే�
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
చండీఘడ్: రాష్ట్రంలోని 420 మంది వీవీఐపీలకు మళ్లీ భద్రతను పునరుద్దరించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది. ప్రఖ్యాత సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ జరిగిన అయిదు రోజుల క్రిత�
మాన్సా: పంజాబీ పాపులర్ సింగర్ సిద్దూ మూసేవాలాను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 302
చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్క�
చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు స