కొత్తగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపుగా, సంక్షేమ పథకాల అమలుకు కీలక ఆధారంగా ఉండాల్సిన రేషన్ కార్డుల్లో
సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. బ�
ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద
స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్
గాంధీజీ అహింస, సత్యం, త్యాగం అనే మార్గాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి స్ఫూర్తిగా నిలిచారని తోగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ అన్నారు. మహాత్మాగాంధీ వర్దంతి స�
సీఎం కప్ క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహద పడుతాయని సిద్దిపేట జిల్లా తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల�
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసో�
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15 : టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారని, సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని �