కేంద్ర ప్రభు త్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోవడానికి దోహదం చేయనున్నదని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విడుదల చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో, రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని తనపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి �
Car Sales | గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో కార్ల విక్రయాలు జరిగాయని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) ప్రకటించింది.
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలతో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాహనాలకు డిమాండ్ దెబ్బతినడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్
న్యూఢిల్లీ: యుటిలిటీ, మల్టీ పర్పస్ వెహికల్స్ మినహా అన్ని రకాల వాహనాల విక్రయాలు ఇంకా ఊపందుకోకున్నా.. తొలిసారి ఒక ఆర్థిక సంవత్సరంలో యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు 10 లక్షల మార్క్ను దాటనున్న