రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు గడిచిన 24గంటల్లోనే అనేక నేరాలు, ఘోరాలు చోటుచేసుకోవడం శాంతిభద్రతల దుస్థితికి అద్దంపడుతున్నది.
చిత్రపురికాలనీలోని ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ‘తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్ట�
ఎలాంటి అనుమతులు లే కుండా తరలిస్తున్న రూ.8.40లక్షలను సీజ్ చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్రెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బీరప్ప అనే వ్యక్తి దేవరకద్ర మండలం గురకొండ నుంచి మక్తల్ మండలం జక్లేర్కు బైక్పై రూ