మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల
షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి గ్రౌండ్లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాలలో శుక్రవారం జరిగింది. జగిత్యాలకు చెందిన బూస వెంకట రాజ గంగారాం (54) రోజుమాదిరి�
గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ సీజన ఆరంభ టోర్నీలో సింధుతో పాటు సైనా నెహ్వాల
యువత షటిల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. శారీరక ధారుడ్యానికి, మానసికోల్లాసానికి ఈ ఆటను ఎంచుకుంటున్నారు. పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. బోథ్కు చెందిన 20 మంది యువకులు నిత్యం షటిల్ సాధన చేస్తున్నారు.
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ మరోసారి చో టైన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా గెలిచిన థామస్ కప్లో కూడా గ్రూప్ దశ్లో టై చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఇండోనేషియన్ మాస్ట�
ఫ్రాన్స్ దేశంలోని ఓర్లీన్స్ జరిగిన ఓర్లీన్స్ మాస్టర్స్ 2022 షటిల్ టోర్నమెంట్లో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ రజత పతకం సాధించాడు. అద్భుతమైన విజయాలతో ఫైనల్ చేరుకున్ మిథున్.. ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాడైన టోమా జూ�