జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడి కేసును పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత పోలీసుఅధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.
సిటిజన్ ఫీడ్ బ్యాక్ సెంటర్ నుంచి వచ్చిన పౌరుల అభిప్రాయాల ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బుధవారం డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసాపత్రాలను అందించారు.
రాష్ర్టానికి కేటాయించిన ఐదుగురు అండర్ ట్రైనీ ఐపీఎస్లకు మూడో దశ శిక్షణలో భాగంగా డీజీపీ అంజనీకుమార్ ఎస్హెచ్వోలుగా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒకరోజు వర్క్షాప్లో ట్ర
6 కిలోమీటర్ల వరసలో బూట్లను అమర్చి గిన్నిస్ బుక్ రికార్డు శేరిలింగంపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రియల్ ఫేజ్ ఇండియా స్వచ్ఛంద సంస్ధ అధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా ప్రభుత్వ