మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ పేరిట ఆయా షాప్ల యజమానులకు ఫోన్ చేస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ బకాయిలు చెల్�
మనుషులలో పరస్పర విశ్వాసం సన్నగిల్లి అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్న ఇప్పటి రోజుల్లో నమ్మకమే నగదుగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్న ఓ అరుదైన వాతావరణాన్ని నాగాలాండ్లో చూడవచ్చు. అక్కడి ప్
రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా �
Shopkeepers' Fight | షాపు బయట వస్తువులు ఉంచడంపై కొందరు వ్యాపారుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ పెరుగడంతో ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఒకరినొకరు కొట్టుకున్నారు. చొక్కాలు చించుకోవడంతోపాటు చెంపదెబ్బలు,
Tirumala | తిరుమల (Tirumala) లో దుకాణాల యజమానులు పాదచారుల రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.