Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.
ఎండలు మండుతున్నాయి. అగ్నిప్రమాదాలకు అవకాశాలెక్కువ.. ఇటువంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగితే వాటిని సకాలంలో ఆర్పివేయాలి.. అందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ కిం�
ఆసిఫాబాద్ : అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. అదనపు కలెక్టర్ రాజేశం వాంకిడి మండలంలోని పత్తి కొనుగోలు వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండల�