BRS Leaders | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే రాజకీయ కుట్ర చేస్తుందని మెదక్ జిల్లా గ్రంధాలయ సం
MLA Sunitha Lakshma Reddy | ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటే యూరియ�
శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గాయపడిన డ్రైవర్ నామ్సింగ్ హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొంద�
అతివేగంగా దూసుకొచ్చిన కారు ఏడుగురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.