శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకున్నది. గుండాలలోని కోనేరులో ఇం టర్ విద్యార్థి గల్లంతైన సంఘటన చోటు చేసుకున్నది. వివరాలిలా.. కల్వకుర్తి మున్సిపాలిటీ జేపీనగర్లోని గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుత
నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి కి ముస్తాబైంది. 27 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవం�
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
మహా శివరాత్రి వేడుకలు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పరమశివునికి అభిషేకాలు, అర్చనలు, శివపార్వతుల కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై రేపు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథి�
ఘట్కేసర్, మార్చి 9 : పోచారం మున్సిపాలిటీ… పోచారంలోని స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి మహాశివరాత్రి పూజలను మంగళవారం ప్రారంభించారు. ఆలయ పూజారులు మంత్రి మల్లారెడ్డిని పూర్ణకుంభంతో స్�