తమకు న్యాయం జరిగే వరకు కట్ట మీది నుంచి కదలబోమని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు తేల్చిచెప్పారు.
మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం బాధితులను ఖాళీ చేయించేందుకు ప్రాజెక్టు కాంట్రాక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు కలిసి గ్రామస్తులపై ముప్పేట దాడి చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళనతో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహ�
మర్రిగూడ: శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్