“హిడింబ’ చిత్రం తర్వాత చాలా కథలు విన్నాను. యూనిక్ పాయింట్తో సినిమా చేయాలనుకున్నా. ఆ టైంలో ‘శివం భజే’ కధ విని చాలా ఎక్సైట్ అయ్యాను’ అన్నారు అశ్విన్ బాబు. ఆయన హీరోగా అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ‘శివం భ
అశ్విన్ కథానాయకుడిగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్రెడ్డి మూలి నిర్మించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రతిష్టాత్మక మైత్రీమూ�
అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది.
అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగ�
అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘శివం భజే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం