Peruru Temple | అనుముల మండలం పేరూరు గ్రామంలో పురాతన శ్రీ భువనేశ్వరి సమేత స్వయంభు సోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం..కల్యాణ వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర క్షేత్రం.. పరమశివుడు స్పటికలింగేశ్వరుడిగా లింగ రూపం లో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం.. సకల దేవతల నిలయంగా విరాజిల్లుతున్న నదీఅగ్రహారం�
కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ఆలయ అధికార గణం ఏర
కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేసిన శివపార్వతుల విగ్రహాలకు కల్యా�