షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది.
SSST | మహారాష్ట్ర షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి భక్తులు బాబా దర్శనం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో విలువైన కానుకలను సైతం సమర్పిస్తుంటారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ విజయం చేకూరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మహారాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు నీలం తాయి ఖేమ్కర్, కోపర్ గావ్ అసెంబ్లీ సమన్వయకర్త
ఉన్నతవిద్య గురించి, ఉన్నత ఉద్యోగాల గురించి, గొప్ప గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, ఆర్థిక వ్యవస్థ పరుగు గురించి మాట్లాడుకోవాల్సిన ఆధునిక కాలమిది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ఇటువంటివన�
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని హైదరాబాద్కు చెందిన వైద్యుడు మంద రామకృష్ణ బహూకరించారు. 707 గ్రాముల బంగారు కిరీటంలో 35 గ్రాముల అమెరికన్ డైమండ్లు పొదిగి ఉన్నట్ట�