సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఇటీవల నిజామాబాద్లోని వి నాయక్నగర్లో 78 ఏండ్ల వృద్ధుడిని బెదిరించి రూ.30 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
ఆన్లైన్లో చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూడటం, డౌన్లోడ్, స్టోరేజ్, ఫార్వార్డ్ చేస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ తెలిపారు. నిందితు�
రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హ�