అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ‘మేజర్’. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ పొందుత�
ప్రేక్షకులపై ఆర్థిక భారాన్ని తగ్గించి వారిని థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యంతో నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ‘మేజర్’ చిత్రానికి అందరికి అందుబాటులో ఉండేలా టికెట్
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
భవిష్యత్తులో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెప్పింది శోభిత ధూళిపాళ. ‘గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ అచ్చ తెలుగు సోయగం ప్రస్తుతం దక్షిణాదిన బిజీ తారగా మారింది. ఆమె కథానాయ
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. 26/11 దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చి�
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�