కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�
చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్లో తాగునీటి కొరత తీవ్రమైంది. గ్రామ ప్రజల రోజూవారీ అవసరాల కోసం గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి సక్రమంగా సరఫరా చేయడంతో ఇన్నాళ్�
Addagutta | జిహెచ్ఎంసి అధికారుల నిఘా లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సామాజిక భవనం ప్రజలకు అందుబాటులో ఉన్నా.. లేనట్టుగానే... తయారైంది.
Khammam | మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్త చనిపోయాడన్న విషయం గ్రహించలేదు. భర్త చనిపోయి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన శవంతో ఇంట్లోనే ఉండిపోయింది. మృతదేహం ఉబ్బి దుర్వాసన వెదజల్లినప్పటి�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో దారుణం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్, భార్గవ్ అన్నదమ్ములు కాగా, వీరికి తిరుపతి అనే వ్యక్తితో గత కొంత