కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇస్తామనడంతో ఆనందంగా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన లబ్ధిదారులు చివరికి ఎమ్మెల్యే రాకపోవడంతో.. నిరాశతో వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం కాసిపేట మండల కేంద్రంలో ఎమ్�
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటూ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ బహిరంగంగా నిలదీశారు. ఇందుకు దానం బదు
ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో పలు మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అందజేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి �
‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని