వడోదరా వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైన
హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం శుక్రవారం భారత టేబుల్ టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఇందులో తెలంగాణ యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్.. భా�