సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని.. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో గిరిజన గురుకుల పాఠశ�
జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైత
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్�
కేంద్రంలో పాలిస్తున్న బీజేపీది అసమర్థ పాలన అని, ఆ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి ఎకరాకు నీరందించుకుంటున్నామని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వె�
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళా
వరంగల్ : ఈ నెల 10న వరంగల్ నగరంలో జరగనున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల పై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో అధికారుల�
ఎమ్మెల్యే గూడెం | గుమ్మడిదల, నవంబర్15 : నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నల్లవల్లి గ్రామంలో రూ. 10 లక్షల సీఎస్ఆర్