సభా సమావేశాల్ని అడ్డుకుంటే నష్టపోయేది ఎంపీలేనని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రభసకు, నాటకీయతకు పాల్పడే పార్టీల నాయకుల వల్ల పార్లమెంట్ సభ్యులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
Tdp Members suspension| ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగు తుంది. ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మం�