CM KCR | నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం.. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని సీఎం కేసీఆర
CM KCR | యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్ల
Minister KTR | రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేపటి పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 10 వేల కోట�
Telangana | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రేపు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించ�
Suravaram Sudhaker Reddy | తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీపీఐ జాతీయ
Telangana | రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంప�
Minister KTR | భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగధనులను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్�
Gutta Sukender reddy | కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచనo అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ చరిత్రలో 17 సెప్టెంబర్ 1948 ఒక మైలురాయి. కానీ ఆ రోజేం జరిగింది? దాని తర్వాత పరిణామాలేమిటి? వీటిని సమగ్రంగా చర్చిస్తేనే ఆ రోజును ఎలా జరుపుకోవాలో ప్రజలకే అర్థం అవుతుంది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహా