హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.