బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జ
JD Lakshminarayana | సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది.
YS Jagan | ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబ సభ్యులే ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు.