Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. నూతన సంవత్సరంలో వరుసగా రెండోరోజు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. వచ్చే వారం కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఆటో, ఐటీ, �
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్
మూడో రోజూ కొనసాగిన నష్టాలు.. సెన్సెక్స్ 678 పాయింట్లు డౌన్ ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (�
మరో 663 పాయింట్లు జంప్.. 57,552 వద్ద ముగింపు ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్
ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్�
ముంబై, జూలై 7: కొద్ది వారాలుగా వరుస రికార్డులు నెలకొల్పుతున్న బీఎస్ఈ సెన్సెక్స్.. మరో కొత్త ఫీట్ సాధించింది. తొలిసారిగా 53,000 పాయింట్లపైన ముగిసింది. ఇటీవల ఈ సూచీ 53,000 పాయింట్ల స్థాయిని రెండు దఫాలు అధిగమించిన�